వినుట విధేయత కోసమే

సోషల్ మీడియా పుణ్యమా అని నేటి భారతీయ క్రైస్తవంలో వాక్యం వినడం ఎక్కువైంది. వింటున్నదంతా వాక్యమేనా అన్న సంగతి పక్కన పెడితే వినిపిస్తున్న ప్రసంగాలతో పాటు వినే క్రైస్తవులూ ఎక్కువయ్యారు అన్నది వాస్తవం. ఎటొచ్చీ ఎలా వింటున్నారన్నదే ప్రశ్న!