1996 మార్చి 01
మైఖేల్ (1918-1996) తన స్వంత దేశమైన నైజీరియాలో క్రీస్తు పరిచర్యకు తనను తాను పూర్తిగా అంకితం చేసుకున్న దేవుని పరిచారకుడు. ఈయన చర్చిలను పునర్నిర్మించడం, విశ్వాసులను బలోపేతం చేయడంలో ప్రసిద్ధి చెందాడు. ఒకప్పుడు ప్రముఖ విజయవంతమైన వ్యాపారవేత్త, దేవుని పిలుపుకు సమాధానం ఇవ్వడానికి, మొత్తము విడిచిపెట్టి పరిచర్యలో సమర్థవంతంగా పనిచేశాడు. ఫోలోరున్షో హుస్విన్ నాయకత్వంలో నైజీరియన్ పెంటెకోస్టల్ మిషన్, వాయిస్ ఆఫ్ రిడంప్షన్ గోస్పెల్ చర్చ్లో పరిచర్య చేసేవాడు. ఒక క్రైస్తవుడు స్వర్గానికి చేరుకోకుండా అడ్డుకునే మూడు విషయాలు ఉన్నాయని, తన ప్రసంగాలలో నొక్కి చెప్పేవాడు.