2007 మార్చి 18
నేటి విశ్వాస నాయకుడుసహూ. V క్రిష్టాఫర్ గారుపరలోక పిలుపు : 18 మార్చి, 2007నమ్మకమైన దైవ సేవకుడు, సువార్తికుడు, ఆత్మల విజేత. సహూదరుడు వర్ధనపు క్రిష్టాఫర్ గారు (1928-2007) గొప్ప పేరున్న దేవుని సేవకునిగా గోదావరి జిల్లాల లోను, సహవాసములోను తెలియనివారులేరు. ఈయన రక్షింపబడినప్పటి నుండి ఆత్మల బారముతో సువార్త పరిచర్య చేయుచుండెడివారు. ఈ భారముతో ప్రభువు కొరకు ఈయన సంపాదించిన ఆత్మలు అనేకం. సహవాసములో ఉభయ గోదావరి జిల్లాలలో భీమవరము మొదటి సంఘము. ఈ సంఘములో…